Hyderabad: మేర యువ భారత్ రన్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం 

Hyderabad: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో “మేర యువ భారత్ రన్” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీఈఓ యశస్వి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, రాష్ట్ర […]

IPL 2026 Match 1: కోహ్లీ హాఫ్ సెంచరీతో హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం

IPL 2026 Match 1: ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.

Markapuram Bus Accident: ఏపీలో ఘోర బస్సు ప్రమాదం..10మంది సజీవదహనం

మార్కాపురం వద్ద ట్రావెల్స్ బస్సు–టిప్పర్ ఢీకొని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కనీసం పది మంది మృతి చెందగా, మరింత మంది గాయపడ్డారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AP Cabinet Meet: ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు..అమరావతి రాజధాని తీర్మానంపై చర్చ

AP Cabinet Meet: అమరావతిని రాజధానిగా ఖరారు చేసే తీర్మానం పై ఏపీ క్యాబినెట్ చర్చ. గ్యాస్ కొరత, పరిశ్రమల పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

స్టాక్ మార్కెట్ అస్థిరత..టాప్ 5 కంపెనీలకు లక్ష కోట్ల నష్టం

స్టాక్ మార్కెట్ అస్థిరతతో టాప్ 5 కంపెనీలకు ₹1.02 లక్షల కోట్ల నష్టం నమోదైంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అత్యధికంగా ప్రభావితమైంది.

PM Modi: అత్యధిక కాలం ప్రభుత్వ అధిపతిగా నరేంద్ర మోదీ రికార్డు

నరేంద్ర మోదీ 8,931 రోజులపాటు ప్రభుత్వ అధిపతిగా పనిచేసి కొత్త రికార్డు సృష్టించారు. చామ్లింగ్ రికార్డును అధిగమించారు ప్రధాని మోడీ

Siddipet: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రైతు భరోసా నిధులన విడుదల

Siddipet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం […]

Andhra Pradesh: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన అడుగుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ భారీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది.

Odisha Rajya Sabha elections: క్రాస్ ఓటింగ్‌పై బిజెడి ఆరుగురు ఎమ్మెల్యేలకు సస్పెన్షన్

Odisha Rajya Sabha elections: ఒడిశాలో జరిగిన తాజా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ నియమాలను ఉల్లంఘించినందుకు బిజు జనతా దళ్ (బిజెడి) ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో […]