PM Modi: అత్యధిక కాలం ప్రభుత్వ అధిపతిగా నరేంద్ర మోదీ రికార్డు

నరేంద్ర మోదీ 8,931 రోజులపాటు ప్రభుత్వ అధిపతిగా పనిచేసి కొత్త రికార్డు సృష్టించారు. చామ్లింగ్ రికార్డును అధిగమించారు ప్రధాని మోడీ

Witchcraft Allegations: క్షుద్రపూజల అనుమానంతో వృద్ధుడిపై అమానుషం 

Witchcraft Allegations: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో క్షుద్రవిద్యలు చేస్తున్నాడనే నెపంతో ఒక వృద్ధుడిపై గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. బలవంతంగా మూత్రం తాగించిన ఘటన కలకలం రేపుతోంది.

Food Streets: తెలంగాణలో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’: హన్మకొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కేంద్రం కొత్త ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలోని మూడు పట్టణాల్లో కోటి రూపాయల వ్యయంతో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’ ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్రజలకు వీధి ఆహారం అందుబాటులోకి వస్తుంది.

Road Rail Tunnel: బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే తొలి రోడ్డు-రైలు సొరంగం: కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం

అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద ₹18,662 కోట్లతో దేశంలోనే తొలి నీటి అడుగున రోడ్డు-రైలు సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నోయిడా మెట్రో విస్తరణ మరియు ₹1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Income Tax Rules 2026: ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదా విడుదల.. భారీ సరళీకరణ

ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదాతో నియమాలు, ఫారమ్‌లు భారీగా తగ్గాయి. భాష సరళీకరణ, క్రిప్టో ఆస్తులపై స్పష్టత, టాక్స్‌పేయర్ చార్టర్ వంటి మార్పులతో పన్ను దాఖలు ప్రక్రియ మరింత సులభం కానుంది.

Budget 2026: ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు.. రైతు, యువత, మహిళల సంక్షేమమే లక్ష్యం

Budget 2026: పార్లమెంట్ లో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . కీలక అంశాలను తన ప్రసంగంలో వెల్లడించారు

Ajit Pawar: బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు: అశ్రునయనాల మధ్య ‘దాదా’కు తుది వీడ్కోలు

Ajit Pawar: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర నేత అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి.

Ajit Pawar: మహారాష్ట్రలో గంభీర విమాన ప్రమాదం: ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురి కన్నుమూత

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం బారామతి విమానాశ్రయంలో వచ్చిన ప్రమాదంలో మరణించినట్లు DGCA అధికారికంగా ధృవీకరించింది.

Bullet Train: భారత తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వేగంగా పూర్తవుతోంది.. ఖర్చు తెలిస్తే నోరెళ్ళబెట్టల్సిందే!

Bullet Train: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ హై-స్పీడ్ రైలు కారిడార్