Kaleshwaram Project:  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల మరమ్మతులకు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.