తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత మద్దతుదారులు బోణి కొట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 వార్డులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (కవిత మద్దతుదారులు) కైవసం చేసుకుంది. ఈ విజయం ఆమె రాజకీయ పునరేకీకరణకు తొలి మెట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.