మార్కాపురం వద్ద ట్రావెల్స్ బస్సు–టిప్పర్ ఢీకొని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కనీసం పది మంది మృతి చెందగా, మరింత మంది గాయపడ్డారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.