Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు 

Kaleshwaram Project:  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల మరమ్మతులకు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Siddipet: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రైతు భరోసా నిధులన విడుదల

Siddipet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం […]