Markapuram Bus Accident: ఏపీలో ఘోర బస్సు ప్రమాదం..10మంది సజీవదహనం

మార్కాపురం వద్ద ట్రావెల్స్ బస్సు–టిప్పర్ ఢీకొని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కనీసం పది మంది మృతి చెందగా, మరింత మంది గాయపడ్డారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rah Veer Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటే రూ. 25 వేల బహుమతి: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 25 వేల బహుమతి ప్రకటించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ‘రహ వీర్’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.