Siddipet: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రైతు భరోసా నిధులన విడుదల

Siddipet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం […]

Rythu Bharosa: రైతు భరోసా నిధుల్లో ఆలస్యం: శాటిలైట్ సర్వేతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం

Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా పథకం కొనసాగుతున్నప్పటికీ, శాటిలైట్ సర్వే కారణంగా నిధుల విడుదల ఆలస్యం అయింది.