కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలోని మూడు పట్టణాల్లో కోటి రూపాయల వ్యయంతో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’ ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్రజలకు వీధి ఆహారం అందుబాటులోకి వస్తుంది.