ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను స్కూల్ విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. రోజుకు 30 మంది విద్యార్థులకు గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలు చూడటానికి అనుమతి ఇవ్వనున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను స్కూల్ విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. రోజుకు 30 మంది విద్యార్థులకు గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలు చూడటానికి అనుమతి ఇవ్వనున్నారు.