అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద ₹18,662 కోట్లతో దేశంలోనే తొలి నీటి అడుగున రోడ్డు-రైలు సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నోయిడా మెట్రో విస్తరణ మరియు ₹1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.