తూర్పు గోదావరి జిల్లాలో ఆరు రోజులుగా భయపెట్టిన పెద్దపులిని అటవీ శాఖ విజయవంతంగా బంధించింది. మత్తు ఇంజెక్షన్‌తో అదుపులోకి తీసుకుని విశాఖపట్నం జూకు తరలించడంతో స్థానికులకు ఊరట లభించింది.