AP Cabinet Meet: అమరావతిని రాజధానిగా ఖరారు చేసే తీర్మానం పై ఏపీ క్యాబినెట్ చర్చ. గ్యాస్ కొరత, పరిశ్రమల పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Archives
స్టాక్ మార్కెట్ అస్థిరత..టాప్ 5 కంపెనీలకు లక్ష కోట్ల నష్టం
స్టాక్ మార్కెట్ అస్థిరతతో టాప్ 5 కంపెనీలకు ₹1.02 లక్షల కోట్ల నష్టం నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అత్యధికంగా ప్రభావితమైంది.
PM Modi: అత్యధిక కాలం ప్రభుత్వ అధిపతిగా నరేంద్ర మోదీ రికార్డు
నరేంద్ర మోదీ 8,931 రోజులపాటు ప్రభుత్వ అధిపతిగా పనిచేసి కొత్త రికార్డు సృష్టించారు. చామ్లింగ్ రికార్డును అధిగమించారు ప్రధాని మోడీ
Siddipet: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రైతు భరోసా నిధులన విడుదల
Siddipet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం […]
Andhra Pradesh: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్ట్కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన అడుగుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ భారీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది.
Odisha Rajya Sabha elections: క్రాస్ ఓటింగ్పై బిజెడి ఆరుగురు ఎమ్మెల్యేలకు సస్పెన్షన్
Odisha Rajya Sabha elections: ఒడిశాలో జరిగిన తాజా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ నియమాలను ఉల్లంఘించినందుకు బిజు జనతా దళ్ (బిజెడి) ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు తేలడంతో […]
Ugadi Celebrations: అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం.. సీఎం చంద్రబాబు
Ugadi Celebrations:విజయవాడ ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు టెక్నాలజీ పాలన, సంక్షేమ పథకాలు, తెలుగు సంస్కృతి, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Witchcraft Allegations: క్షుద్రపూజల అనుమానంతో వృద్ధుడిపై అమానుషం
Witchcraft Allegations: జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో క్షుద్రవిద్యలు చేస్తున్నాడనే నెపంతో ఒక వృద్ధుడిపై గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. బలవంతంగా మూత్రం తాగించిన ఘటన కలకలం రేపుతోంది.
Tummala: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ: 5 గ్రామాల విలీనంపై కీలక విజ్ఞప్తి!
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల విలీనం, తిరుమలలో 5 ఎకరాల స్థలం, పెద్దవాగు ప్రాజెక్టు నిధులు మరియు రైల్వే లైన్ల అభివృద్ధిపై కీలక విజ్ఞప్తులు చేశారు.
Food Streets: తెలంగాణలో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’: హన్మకొండ, నిజామాబాద్, మహబూబ్నగర్లో కేంద్రం కొత్త ప్రాజెక్ట్
కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలోని మూడు పట్టణాల్లో కోటి రూపాయల వ్యయంతో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’ ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్రజలకు వీధి ఆహారం అందుబాటులోకి వస్తుంది.
