Siddipet: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రైతు భరోసా నిధులన విడుదల

Siddipet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం […]

Andhra Pradesh: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన అడుగుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ భారీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది.

Odisha Rajya Sabha elections: క్రాస్ ఓటింగ్‌పై బిజెడి ఆరుగురు ఎమ్మెల్యేలకు సస్పెన్షన్

Odisha Rajya Sabha elections: ఒడిశాలో జరిగిన తాజా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ నియమాలను ఉల్లంఘించినందుకు బిజు జనతా దళ్ (బిజెడి) ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో […]

Ugadi Celebrations: అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం.. సీఎం చంద్రబాబు 

Ugadi Celebrations:విజయవాడ ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు టెక్నాలజీ పాలన, సంక్షేమ పథకాలు, తెలుగు సంస్కృతి, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Tummala: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ: 5 గ్రామాల విలీనంపై కీలక విజ్ఞప్తి!

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల విలీనం, తిరుమలలో 5 ఎకరాల స్థలం, పెద్దవాగు ప్రాజెక్టు నిధులు మరియు రైల్వే లైన్ల అభివృద్ధిపై కీలక విజ్ఞప్తులు చేశారు.

Food Streets: తెలంగాణలో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’: హన్మకొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కేంద్రం కొత్త ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలోని మూడు పట్టణాల్లో కోటి రూపాయల వ్యయంతో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’ ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్రజలకు వీధి ఆహారం అందుబాటులోకి వస్తుంది.

T20 World Cup 2026: నిస్సాంక విధ్వంసం.. ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘనవిజయం!

T20 World Cup 2026: ఆస్ట్రేలియాపై శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ 8 చేరుకుంది. ఆస్ట్రేలియా సూపర్ 8 క్లిష్టం అయింది

Nara Lokesh: కొలంబోలో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ ఉత్కంఠ పోరు: గ్యాలరీలో సందడి చేసిన నారా లోకేష్

కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వీక్షించారు. భారత జెర్సీ ధరించి జట్టును ఉత్సాహపరిచిన ఆయన, టీమిండియా 61 పరుగుల భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

IND vs PAK: పాకిస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చిన భారత్.. మ్యాచ్ లో కీలక అంశాలివే!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్‌ను కట్టడి చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినప్పటికీ, భారత్ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

IND vs PAK: కొలంబోలో భారత్-పాక్ ‘మహా’ సమరం.. గెలుపు ఎవరిది?

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో భారత్-పాకిస్తాన్ మధ్య 9వ సారి ప్రపంచకప్ పోరు జరగనుంది. గత రికార్డుల్లో 7-1తో భారత్ ఆధిక్యంలో ఉండగా, నేటి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.