PM SHRI: విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్రం సహకారంతో విద్యావ్యవస్థలో మార్పులు తెస్తోంది