Ramoji Rao: తెలుగుజాతి గర్వించే రామోజీరావు స్పూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు. రామోజీ జయంతి సందర్భంగా […]
Month: November 2025
Child Education: ఏ ఒక్క చిన్నారి బడి బయట ఉండకూడదు
Child Education: చదువుకు దూరం కాకుండా ప్రతి బిడ్డా బడిలోనే ఉండాలని, పొట్టకూటికోసం తల్లిదండ్రులు వలస వెళ్లినా స్థానిక పాఠశాలల్లో లేదా సీజనల్ హాస్టల్ ద్వారా ఆ పిల్లలకు విద్యను అందించడానికి ప్రతి ALSCO […]
AP Employees: ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయడం అవసరం
AP Employees: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయడం ఎంతో అవసరమనీ, అందుకు తగ్గట్టుగా తమ తమ రంగాల్లో సాంకేతిక నైపుణ్యాలను అవర్చుకోవాలనీ అన్నారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి […]
AP Hostels: హాస్టళ్లలో ఏం జరుగుతోంది? వార్డెన్లపై సీఎస్ ఫైర్ జరుగుతోంది
AP Hostels: సంక్షేమ హాస్టళ్లలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్లో సోమవారం పబ్లిక్ […]
AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదల!
AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా జాబ్ క్యాలెండర్ను త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు […]
World Boxing Cup: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో 5 గురు భారతీయులు
World Boxing Cup: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ కు 5 గురు భారత క్రీడాకారులు చేరుకున్నారు
AFC Qualifiers: బంగ్లాదేశ్ పై 22 ఏళ్లలో భారత్ తొలి ఓటమి
AFC Qualifiers: 22 ఏళ్లలో తొలిసారిగా భారత జట్టు బంగ్లాదేశ్ పై ఓటమి చవిచూసింది
Hydra News: గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు
Hydra News: గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది.
Hyderabad:పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు
Hyderabad: హైదరాబాద్ లో హిజ్రాలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీసులను బెదిరించిన సంఘటన చోటు చేసుకుంది
Road Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసుల మృతి
Road Accident: సౌదీ అరేబియాలో మక్కా యాత్రకు వెళ్లిన బస్సు ప్రమాదం బారిన పడింది . ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 42 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.
