ఢిల్లీ పేలుడు ఘటనలో 12కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ దుర్ఘటన వల్ల మరణించినవారి సంఖ్య 12కు చేరుకుంది. మరోవైపు, ఈ భారీ పేలుడుపై చర్చించేందుకు కేంద్ర హోం […]

దిల్లీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

దేశ రాజధాని దిల్లీలో పేలుళ్లు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్​ కార్లలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ […]