ఢిల్లీ పేలుడు ఘటనలో 12కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ దుర్ఘటన వల్ల మరణించినవారి సంఖ్య 12కు చేరుకుంది. మరోవైపు, ఈ భారీ పేలుడుపై చర్చించేందుకు కేంద్ర హోం […]

దిల్లీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

దేశ రాజధాని దిల్లీలో పేలుళ్లు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్​ కార్లలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ […]

PM Modi: ఒడిశాకు ప్రధాని మోదీ కానుక: దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్ ప్రారంభం!

PM Modi: ఒడిశా రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ అభివృద్ధి ప్యాకేజీని అందించారు. శనివారం (సెప్టెంబర్ 27)

Traffic Diversions: గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో ట్రాఫిక్ మళ్లింపులు – భక్తులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు

Traffic Diversions: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుమల తిరుపతి ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది.

RBI New Rules: మరణించిన కస్టమర్ల క్లెయిమ్‌లు పరిష్కరించాలి – ఆలస్యం అయితే పరిహారం తప్పదు!

RBI New Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన కస్టమర్ల ఖాతాలు, లాకర్లు

Success Story: తన పంక్చర్ల షాపు ముందు డీఎస్పీ గా కూతురు.. ఆ తండ్రికి ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఉంటుందా?

Success Story: జీవితంలో ఎంత కష్టాలున్నా పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని నిరూపించింది తెలంగాణ ములుగు జిల్లా

Free Travel: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. ఇక నుండి ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!

Free Travel: ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. ఇప్పటివరకు సాధారణ సర్వీసుల్లో మాత్రమే అమలవుతున్న ‘స్త్రీశక్తి పథకం’