AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్స్ లోకి డబ్బులు పడబోతున్నాయి..

AP Farmers: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ప్రభుత్వం మరోసారి మేల్కొలపే తీపికబురు చెప్పింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల విడుదలపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. నవంబరు 19న ‘అన్నదాత-సుఖీభవ’ […]

వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాం

మైనారిటీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు […]

ఉదారంగా ఆదుకోండి

ఆంధ్రప్రదేశ్ కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. తుపాను కారణంగా ఇళ్లు, రహదారులు, విద్యుత్ […]

ఇంటికో పారిశ్రామికవేత్తే లక్ష్యం

ఇంటికో పారిశ్రామికవేత్త రావాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా […]

ఢిల్లీలో బాంబు పేలుడు సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫొటో విడుదల

ఢిల్లీ, ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ తొలి ఫోటో విడుదలైంది. అయితే ఈ పేలుడులో అతను మరణించాడా లేదా పరారీలో ఉన్నాడా అనేది […]

నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు: ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భూాటాన్ పర్యటనకు వెళ్లి ప్రధాని […]

ఢిల్లీ పేలుడు ఘటనలో 12కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ దుర్ఘటన వల్ల మరణించినవారి సంఖ్య 12కు చేరుకుంది. మరోవైపు, ఈ భారీ పేలుడుపై చర్చించేందుకు కేంద్ర హోం […]

దిల్లీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

దేశ రాజధాని దిల్లీలో పేలుళ్లు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్​ కార్లలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ […]